జి. కొండూరులో గణేష్ నిమజ్జన కమిటీ సభ్యులు ఆందోళన

69చూసినవారు
మైలవరం నియోజకవర్గ పరిధిలోని జి. కొండూరులో ఆదివారం రాత్రి గణేష్ నిమజ్జన కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వినాయకుని విగ్రహ ఊరేగింపునకు డీజే సౌండ్స్ కు అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గ్రామస్తులు ఒక్కసారిగా ఆందోళన చేశారు. జై ఉమా జై జై ఉమా అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతేగాక గణేష్ నిమజ్జన కమిటీ సభ్యులు గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించారు.

సంబంధిత పోస్ట్