మైలవరం: జగన్ పరిపాలనకు అర్హుడు కాదు

72చూసినవారు
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనకు ఏమాత్రం అర్హుడు కాదని, కేవలం అప్పులు తీసుకువచ్చి బటన్ నొక్కడం మాత్రమే అతనికి తెలుసని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు విమర్శించారు. ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో శాసనసభ్యులు కృష్ణప్రసాదు శనివారం మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలో సంపద సృష్టించి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు అన్నారు.

సంబంధిత పోస్ట్