చందర్లపాడు గురుకుల పాఠశాలలో దారుణం

63చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం గురుకుల పాఠశాల లో దారుణం జరిగింది. 8 వ తరగతి చదువుతున్న కస్తాల అపర్ణ(12) మృతి చెందిన సోమవారం జరిగింది. చందర్లపాడు గ్రామానికి చెందిన కస్తాల అపర్ణ(12) అనే బాలిక ముప్పాళ్ళ గురుకుల పాఠశాలలో 8వ తరగతి చదువుతోంది నాలుగు రోజుల నుంచి జ్వరం తగులుతున్న గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ పట్టించుకోలేదని ఆరోపణ వినిపిస్తున్నాయి. దింతో విషాదయాచాయాలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్