వరద బాధితులకు నష్ట పరిహారం చెల్లించాలి

56చూసినవారు
నందిగామ ఆర్డీవో కార్యాలయం ఎదుట వైకాపా మాజీ ఎమ్మెల్యే మొండితోక జగన్ మోహన్ రావు గురువారం నిరసన తెలిపారు. ఇటీవల కురిసిన వర్షాలు వరదలు కారణంగా ముంపు గురై ఇల్లు దెబ్బతిని గృహ ఉపయోగ వస్తువులు నష్టపోయి బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న అధికారులు స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. నియోజకవర్గంలో 4 మండలాలలో ఆయా గ్రామాలు నివాస గృహాలు వరద ముప్పుకు గురయ్యాయని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్