అంగన్వాడి కేంద్రాన్ని అకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

69చూసినవారు
పెడన పట్టణం శుక్రవారం నాడు గూడూరు మండలం పటాన్ పేటలోని అంగన్వాడి కేంద్రాన్ని కృష్ణాజిల్లా కలెక్టర్ డీకే బాలాజీ ఆకస్మిక తనిఖీ చేశారు. అంగనవాడి కేంద్రాల్లో విద్యార్థులకు, గర్భిణీ మహిళలకు పౌష్టికాహారం సక్రమంగా అందుతుందా లేదా అని ఆకస్మిక తనిఖీ చేపట్టినట్టు కలెక్టర్ బాలాజీ మీడియాకి తెలిపారు. ఆనంతరం విద్యార్థులకు, గర్భిణీ మహిళలకు అందించే ఆహారాన్ని వాటి నాణ్యతను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్