వర్షాకాలం పూర్తయ్యాక రోడ్లు వేయటం మొదలు పెడతాం..

74చూసినవారు
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ బుధవారం నాడు ప్రసంగించారు. గత 5 ఏళ్ళ పాలనలో రాష్ట్రంలో అధ్వాన రోడ్లకి కారణం అని ఆరోపించారు. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్లపై విచారణ చేసి, చర్యలు తీసుకుంటామని తెలిపారు. వర్షాకాలం పూర్తయ్యాక యుద్ధ ప్రాతిపదికన రోడ్లు వేయటం మొదలు పెడతాం అని తెలిపారు.

సంబంధిత పోస్ట్