ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం

54చూసినవారు
ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిందని సోమవారం విజయవాడ వైసీపీ నగర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆరోపించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా రాష్ట్రంలో పదుల సంఖ్యలో డయేరియా మరణాలు సంభవిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా రోగాన్ని కాలికి వదిలేసారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్