పోలీసుల వేధింపులకు గురైన కుటుంబాన్ని ఆదుకుంటాం

77చూసినవారు
అనంతపురంలో పోలీసుల వేధింపులకు గురై ఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్లా కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. ఈ ఘటనకు కారుకులైన దోషులను శిక్షించి కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. ఫారూఖ్ షిబ్లీ నేతృత్వంలోఆత్మహత్యకు పాల్పడిన అబ్దుల్లా భార్య నదీమ, కొడుకు మొహమ్మద్ అయాన్ కూతురు సమీన గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రిని కలిసి తమకు న్యాయం చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్