లడ్డు ప్రసాదం విశిష్టతను దెబ్బతీసిన దుర్మార్గుడు చంద్రబాబు

80చూసినవారు
తిరుమల లడ్డు ప్రసాదం విశిష్టతని దెబ్బ తీసిన దుర్మార్గుడు చంద్రబాబు స్వలాభం, రాజకీయ లబ్ధి కోసమే బాబు కుటిల రాజకీయం చేస్తున్నారని ఆదివారం వైయస్సార్సీపి నేత పోతున మహేష్ మీడియా సమావేశంలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ హిందూ బాబును అసహ్యించుకుంటున్నారన్నారు. 4 నెయ్యి ట్యాంకర్లు తిప్పి పంపామని ఈఓ చెబుతుంటే, వాడారు అని బాబు అంటున్నాడని, మాత రాజకీయాలు చేస్తుంది కూటమి నాయకులు వేడుక చూస్తున్నారన్నారు.

సంబంధిత పోస్ట్