వరద ప్రాంతంలో మంచినీటి కష్టాలు

61చూసినవారు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లోని స్థానిక దాములూరు ప్రాంత ప్రజలు మంచినీటి కోసం కష్టాలు పడుతున్నారు. గత ఆరు రోజులు క్రితం కురిసిన భారీ వర్షాలకు ఇల్లన్నీ నీటమునిగాయి. దీంతో ఇళ్లను శుభ్రం చేసేందుకు, మరియు త్రాగేందుకు నీళ్లు లేక అవస్థలు పడుతున్నారు. 1500 రూపాయల చొప్పున ట్యాంకర్లు కొనుక్కొని ఇంటిని శుభ్రపరచుకునే పరిస్థితి ఇక్కడ నెలకొంది. మరికొన్ని చోట్ల మంచినీళ్లు నీళ్లు కొనుక్కున్న పరిస్థితి దాపరించింది.

సంబంధిత పోస్ట్