అవనిగడ్డ నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్

1047చూసినవారు
అవనిగడ్డ నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్ తగిలింది. నాగాయలంక మండలంలో వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి 200 కుటుంబాల అగ్నికుల క్షత్రియులు నాగాయలంకలో జరిగిన కార్యక్రమంలో శనివారం చేరారు. తెలుగుదేశం పార్టీ కృష్ణాజిల్లా అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు ఆధ్వర్యంలో ఐదు గ్రామాల వైసిపి నాయకులు, కార్యకర్తలు చేరారు. ఎదురుమొండి దీవుల నుండి తన అనుచరులతో సైకం దినేష్ పార్టీలో చేరారు.

సంబంధిత పోస్ట్