రేపు నామినేషన్ వేస్తున్నాను: మహేష్ కుమార్ యాదవ్

554చూసినవారు
ఏలూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పుట్టా మహేష్ కుమార్ యాదవ్ ఈనెల 22న నామినేషన్ దాఖలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఉదయం 9 గంటలకు ఏలూరు పాత బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి భారీ ర్యాలీగా అల్లూరి సర్కిల్, ఓవర్ బ్రిడ్జ్, ఫైర్ స్టేషన్ మీదగా జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలి వెళ్లడం జరుగుతుందని అన్నారు. కావున నాయకులు, కార్యకర్తలు హాజరు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్