విమానాశ్రయ అభివృద్ధి పనులు పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే

67చూసినవారు
విమానాశ్రయ అభివృద్ధి పనులు పరిశీలించిన ఎంపీ, ఎమ్మెల్యే
ఎన్డీఏ ప్రభుత్వంలో శరవేగంగా గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో జరుగుతున్న నూతన టెర్మినల్ అభివృద్ధి పనులను శుక్రవారం ఎంపీ కేశినేని సిమ్మి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పరిశీలించారు. గత ఐదు సంవత్సరాలలో టెర్మినల్ పనులు అభివృద్ధి వెనుకబడిందని కాంట్రాక్టర్లపై ఇరువురు మండిపడ్డారు. తొమ్మిది నెలల్లో ఎయిర్ పోర్టు నూతన టెర్మినల్ పనులు పూర్తి చేయాలని, అధికారులకు కాంట్రాక్టర్లకు ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్