పెద అవుటపల్లి లో స్టార్ క్యాంపైనర్

1586చూసినవారు
ఉంగుటూరు మండలం పెదఆవుటపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా ఒక వృద్ధుడు జగన్మోహన్ రెడ్డి పై తనకున్న అభిమానంతో, వైసీపీ జెండా పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గెలవాలంటే ప్రచారం చేస్తున్నాడు. ఎందుకు తిరుగుతున్నావ్ అని ప్రశ్నించగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు 3000 పింఛన్ అందరికీ అందుతున్నాయి అన్నాడు. అందుకే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ సీఎం కావాలని ప్రచారం చేస్తున్నాడు.

సంబంధిత పోస్ట్