వంశీ పై తరగనీ అభిమానం

585చూసినవారు
గన్నవరం మండలం చిన్న అవుటపల్లి గ్రామంలో బుధవారం సాయంత్రం వైసీపీ అభ్యర్థి డాక్టర్ వల్లభనేని వంశీ మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార సమయం పూర్తి కావడంతో వల్లభనేని వంశీ మోహన్ ప్రచారాన్ని ఆపేశారు. అయితే గ్రామంలో ఉన్న యువత, గ్రామస్తులు, వల్లభనేని వంశీ పై ఉన్న అభిమానంతో, ఫోటోల కోసం బారులు తీరారు. వైసీపీ కార్యకర్తలు గ్రామస్తులు తండోపతండాలుగా ఫోటోలకు ఫోజు ఇచ్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్