పెదఆవుటపల్లిలో వైసిపి బైక్ ర్యాలీ

50చూసినవారు
గన్నవరం వైసిపి అభ్యర్థి వల్లభనేని వంశీ మోహన్ నామినేషన్ కార్యక్రమానికి ఉంగుటూరు మండలం పెద అవుటపల్లి గ్రామం నుంచి, కన్వీనర్ మధు సాంబశివరావు, పలగాని జోజి రాజు, ఎస్ ఎస్ గౌడ్ ఆధ్వర్యంలో, 200 బైకులు 70 ఆటోలతో భారీ జన సమీకరణతో నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరారు. ముందుగా గ్రామంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, వైసిపి నాయకులు బూత్ కన్వీనర్లు, వార్డు మెంబర్లు, పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్