చెప్పిన పధకం చెప్పినట్లుగా చేసిన ఏకైక నాయకుడు జగన్

576చూసినవారు
చెప్పిన పధకం చెప్పినట్లుగా చేసిన ఏకైక నాయకుడు జగన్
చెప్పిన పధకం చెప్పినట్లుగా చేసిన ఏకైక నాయకుడు జగన్ అని కైకలూరు వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డిఎన్నార్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ లు అన్నారు. ఆదివారం మండవల్లి మండలం కొర్లపాడు, లింగాల, అల్లినగరం పంచాయతీ పరిధిలో ని సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా 42వ రోజుగా ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. పేదవాని ఆర్ధిక స్వాలంబనే ద్యేయంగా కృషి చేస్తున్న జగన్ ని మరల ఆశీర్వదించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్