మండవల్లి : సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే కామినేని

70చూసినవారు
మండవల్లి : సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన  ఎమ్మెల్యే  కామినేని
మండవల్లి మండలంలోని భైరవపట్నం గ్రామంలో పల్లె పండుగ కార్యక్రమాన్ని సోమవారం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామంలో ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో మంజూరైనా సీసీ రోడ్లకు శంఖుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్