ఘన స్వాగతం పలికిన కోన

1537చూసినవారు
కృష్ణాజిల్లా మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో శనివారం గన్నవరం ఎయిర్పోర్ట్ నందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ షర్మిలకు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కోన నాగార్జున ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి షర్మిల చేరుకోవడం జరిగింది. పార్టీ కండువాతో స్వాగతం పలికి పుష్పగుచ్చం ను కోన నాగార్జున అందించారు. జిల్లాలో ఎన్నికల వ్యూహంపై కొద్దిసేపు చర్చించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్