బుడమేరును పరిశీలించిన కేంద్ర బృందం

76చూసినవారు
మైలవరం నియోజకవర్గం కొండపల్లి బుడమేరును గురువారం కేంద్ర బృందం సందర్శించారు. గత పది రోజుల క్రితం విజయవాడ వరద ముంపుకు కారణమైన బుడమేరుపై జరుగుతున్న పనులను పరిశీలించారు. బుడమేరుపై తెగిపోయిన మూడు ప్రాంతాలను కేంద్ర బృందానికి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ చూపించారు. ఇక్కడ తెగిపోవటం వల్లే విజయవాడకు వరద నీరు చేరిందని వివరించారు.

సంబంధిత పోస్ట్