కొటికలపూడి గ్రామంలో టీడీపీ మైలవరం అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అనుచరులు అరాచకం స్పష్టించారు. సోమవారం దళితుల ఇళ్ల బాంబులు విసిరి బాయభ్రాంతులకు గురి చేశారు. దీనితో ముగ్గురు దళితులు తీవ్రంగా గాయపడ్డారు. అధికారంలో లేకపోతే అరాచకం ఇళ్ల ఉంటే అధికారం ఇస్తే ఏ విధంగా ఉంటుందో అని దళితులు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.