వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకే 'పొలం పిలుస్తోంది'

75చూసినవారు
వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకే 'పొలం పిలుస్తోంది'
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, అన్నదాతలకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు 'పొలం పిలుస్తోంది పేరుతో కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు పేర్కొన్నారు.
మైలవరంలోని శాసనసభ్యుని కార్యాలయంలో 'పొలం పిలుస్తోంది' పోస్టర్లను ఎమ్మెల్యే సోమవారం ఆవిష్కరించారు.

సంబంధిత పోస్ట్