జగన్మోహన్ రెడ్డి నిర్వాకమే బుడమేరు ముంపుకు ప్రధాన కారణం

70చూసినవారు
మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి వాగుకు, నదికి తేడా తెలియదని మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాదు విమర్శించారు. మిడి మిడి ఙ్ఞానంతో అవగాహన రాహిత్య విమర్శలు చేస్తున్నాడని అన్నారు. బుడమేరు గురించి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కి ఏమాత్రం అవగాహన లేదన్నారు. మైలవరం మండలంలోని చంద్రాల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో సోమవారం పాల్గొన్న ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు మాడ్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్