సిసి రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసిన మైలవరం ఎమ్మెల్యే

78చూసినవారు
ఇబ్రహీంపట్నం మండలంలోని కేతనకొండ గ్రామంలో శనివారం 'పల్లెపండుగ'ను కనులపండువగా నిర్వహించారు. మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు ముఖ్య అతిథిగా పాల్గొని సీసీ రోడ్లు నిర్మాణాలకు భూమిపూజ చేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ నిధుల నుంచి కేతనకొండలో 429 మీటర్ల పొడవునా 7 రహదారుల నిర్మాణానికి రూ.45.50 లక్షలు మంజూరు చేసినట్లు శాసనసభ్యులు కృష్ణప్రసాదు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్