ర్యాలీలో రోడ్డు ప్రమాదం

9904చూసినవారు
మైలవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా కృష్ణ ప్రసాద్ నామినేషన్ సందర్భంగా సోమవారం నిర్వహించిన ర్యాలీలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భారీగా ట్రాఫిక్ అంతరాయం నిలబడటంతో ముందు వెళ్తున్న బైకులు వెనుక నుండి కారు ఢీకొంది. ఈ ఘటనలో బైకు పై వెళుతున్న వ్యక్తికి చిన్నపాటి గాయాలతో బయటపడ్డాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్