అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు

70చూసినవారు
రానున్న ఎన్నికల ఫలితాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడినా వారిపై కఠిన చర్యలు తప్పవని ఎన్టీఆర్ జిల్లా పోలీసు డిసిపి కంచి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఆదివారం పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన పోలీసు మ్యాక్డ్రిల్ కార్యక్రమంలో పాల్గొని పోలీసు శాఖకి కొన్ని సూచనలు అందజేశారు. విజయోత్సవ ర్యాలీలకు ఎటువంటి అనుమతులు లేవు అన్నారు. చట్ట వ్యతిరేక ఘటనలకు పాల్పడినా చర్యలు అన్నారు.

సంబంధిత పోస్ట్