ఇసుకేసిన రాలని జనం

1878చూసినవారు
మైలవరం నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా వసంత వెంకట కృష్ణ ప్రసాద్ నామినేషన్ సందర్భంగా జనం భారీగా తరలివచ్చారు. సుమారు ఐదు కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్