మైలవరం రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

2958చూసినవారు
మైలవరంలో ద్విచక్ర వాహనం పై ప్రయాణం చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ వద్ద ఎదురుగా వెళుతున్న ట్రాక్టర్ ని తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పై పడిన యువకుని వేగంగా వెళుతున్న కారు ఢీకోట్టిన ఘటనలో జి కొండూరు మండలం చిన్న నందిగామ గ్రామానికి చెందిన బొలుసు మురళి(33) అనే యువకుడు శనివారం మృతి చెందాడు. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు కారుని అదుపులో తీసుకొని కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్