మరొకసారి మద్దతు ఇవ్వమని కోరుతున్నాం: ఎమ్మెల్యే

2571చూసినవారు
నందిగామ పట్టణంలోని మెయిన్ బజార్ 5 వ వార్డులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్. మొండితోక జగన్ మోహన్ రావు ప్రతి గడపకు తిరుగుతూ. ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నందిగామలో ప్రధాన రహదారులు అభివృద్ధి చేశాం. సీఎం రోడ్డును అభివృద్ధి చేసి ఎన్. టీ. ఆర్. రోడ్డుగా మార్చాం. పట్టణంలో రూ. 20 కోట్లతో మేజర్ డ్రైనేజీల నిర్మాణాలను పూర్తిచేశాం అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్