నందిగామలో ఆ పార్టీల మధ్య దాడులు

1912చూసినవారు
నందిగామ పట్టణంలో రాజకీయ ఇరుపరక్షాల మధ్య కొట్లాటకు దారితీసింది. మంగళవారం రాజధాని గురించి ఎమ్మెల్యేని ప్రశ్నించినందుకు వైసీపీ ఎమ్మెల్యే సమక్షంలో యువకులపై విచక్షణా రహితంగా దాడి చేసిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అనుచరులు ఓటమి భయంతో దాడులకు పురుగుతున్నారని ఉమ్మడి పార్టీల అభ్యర్థి తంగిరాల సౌమ్య ఆరోపించారు. దాడుల్లో గాయపడిన యువకుడిని ఆమె పరామర్శించి, భావోద్వేగానికి లోనయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్