ఎన్నికల ప్రచారంలో కరపత్రాలు పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే

547చూసినవారు
నందిగామ పట్టణం 4 వ వార్డులోని రజక బజార్ లో గురువారం ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి తిరుగుతూ, కరపత్రాలను పంపిణీ చేస్తూ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందిగామ పట్టణంలో సంక్షేమం, అభివృద్ధి విషయంలో రాజీ పడలేదని, ప్రజలకు మేలు చేశామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైయస్సార్సీపి పార్టీ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్