మొక్కు చెల్లించుకున్న మహిళలు

58చూసినవారు
మొక్కు చెల్లించుకున్న మహిళలు
నందిగామ నియోజకవర్గం ఎమ్మెల్యేగా తంగిరాల సౌమ్య, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు సార్వత్రిక ఎన్నికల్లో కూటమి భారీ మెజారిటీతో గెలవాలని మహిళలు మొక్కుకున్నారు. ఈ సందర్భంగా ఆదివారం గుణదల మేరిమాతకు నందిగామ నియోజకవర్గం కంచికచర్ల పట్టణం అంబేద్కర్ కాలనీకి చెందిన కలతోటి జోజిమేరి, పాశం మేరమ్మ, లింగాల బుజ్జి, నాగ లక్ష్మి, బిట్ర పద్మ, జ్ఞాన సుందరి గుణదల మేరీ మాతకు మొక్కు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్