గ్రంథాలయంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

71చూసినవారు
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ప్లాస్టిక్ తో తయారైన వస్తువులు వాడకుండా పర్యావరణన్ని కాపాడాలని గ్రంథాలయ అధికారి జె. శ్రీలత పిలుపునిచ్చారు. ఆమె బుధవారం గంపలగూడెం మండలం పెనుగొలను గ్రంథాలయంలో వేసవి విజ్ఞాన శిబిరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్