మీర్జాపురంలో బాలుడు పై పెంపుడు కుక్క దాడి

1086చూసినవారు
అన్నం పెట్టిన వ్యక్తిపై పెంపుడు కుక్క దాడి చేసిన సంఘటన నూజివీడు మండలం మీర్జాపురం గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఒక మైనర్ బాలుడు(13) అన్నం పెట్టి వెనక్కి చూసేసరికి మీద పడి దాడి చేసింది. ఈ దాడిలో బాలుడు కాలికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ కుక్క కే. వినయ్ ప్రసాద్ బంధువులకు చెందిన కుక్కగా చెబుతున్నారు. మైనర్ బాలుడు నూజివీడు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్