ముంబయిని మురికివాడల రహితంగా తీర్చిదిద్దుతాం: కేంద్ర మంత్రి

72చూసినవారు
ముంబయిని మురికివాడల రహితంగా తీర్చిదిద్దుతాం: కేంద్ర మంత్రి
ముంబయిని మురికివాడలు లేని నగరంగా మార్చాలనే లక్ష్యానికి భారత ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ శుక్రవారం అన్నారు. ఆయన అక్కడ నివాసితులకు ఆత్మగౌరవంతో కూడిన జీవితాన్ని అందిస్తామని.. గొప్ప ప్రాముఖ్యతను తీసుకొస్తామని నొక్కి చెప్పారు. ఇంకా ఉప్పుటేరు భూమిని ప్రజల వినియోగంలోకి తేవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్