ముసునూరు: కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీటీసీ

50చూసినవారు
ముసునూరు: కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీటీసీ
ఏలూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ముసునూరు మండలం కాట్రేనిపాడు మాజీ ఎంపీటీసీ మల్లెల వెంకటేశ్వరరావు వైసీపీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు ఆయనకు పార్టీ కండువాకప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అలాగే ఆయన సమక్షంలో 15 మంది వైసీపీ నుండి కాంగ్రెస్ లో చేరారు. జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్