నూజివీడు త్రిబుల్ ఐటీ ని తనిఖీ చేసిన ఎంపీ

73చూసినవారు
నూజివీడు త్రిబుల్ ఐటీ ని శుక్రవారం ఏలూరు ఎంపీ పుట్టమహేష్ యాదవ్ తనిఖీ చేశారు. ఇటీవల త్రిబుల్ ఐటీ లో చోటు చేసుకున్న అసౌకర్యాలపై ఆయన విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. త్రిబుల్ ఐటీ లో ప్రత్యేక క్యాంటీన్ పెట్టేందుకు విద్యాశాఖ మంత్రి లోకేష్ తో మాట్లాడతామని చెప్పారు. త్రిబుల్ ఐటీ లో విద్యార్థులకు పూర్తి సహకారం కల్పించాలని ఎంపీ ఆదేశించారు.

సంబంధిత పోస్ట్