21 టన్నుల రేషన్ బియ్యం సీజ్

1378చూసినవారు
21 టన్నుల రేషన్ బియ్యం సీజ్
విజయవాడ నగరానికి చెందిన బొప్పన సాయి నాగేంద్ర అక్రమంగా లారీలో తరలిస్తున్న 8. 40 లక్షల విలువైన 21 టన్నుల రేషన్ బియ్యం వాహనాన్ని విజిలెన్స్ అధికారులు వలపన్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎస్ఐ రంజిత్ కుమార్ మంగళవారం మాట్లాడుతూ విశ్వసనీయ సమాచారంతో, ఉన్నతాధికారుల ఆదేశానుసారం కాకినాడ వైపు తరలిస్తుండగా మార్గమధ్యలో అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్