పేకాట శిబిరాల పై పోలీసుల మెరుపు దాడి..

872చూసినవారు
పేకాట శిబిరాల పై పోలీసుల మెరుపు దాడి..
కోడూరు మండలం మందపాకల గ్రామ పరిధిలోని రొయ్యల చెరువుల సమీపంలో పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను గురువారం కోడూరు ఎస్సై వి. రాజేంద్రప్రసాద్ మెరుపు దాడి చేసి పట్టుకొని రూ. 61వేల 800 నగదు స్వాధీనం చేసుకున్నట్లు అవనిగడ్డ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్. రమేష్ తెలిపారు. సిఐ మాట్లాడుతూ మండలంలో ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే తమకు సమాచారం ఇవ్వాలని వారి వివరాలు గోప్యంగా ఉంచుతామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్