41వ నీటిపారుదల సలహా మండలి సమావేశంలో పాల్గొన్న ఎమ్యెల్యే

80చూసినవారు
మచిలీపట్నం కలెక్టరెట్ మీటింగ్ హల్ నందు జిల్లా 41వ నీటిపారుదల సలహా మండలి సమావేశంలో పెడన నియోజకవర్గం శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ మంగళవారం నాడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కాగిత మాట్లాడుతూ, పెడన నియోజకవర్గంలో కెనాల్స్ గాని డ్రయిన్స్ గాని పూర్తిగా మట్టితో పుడుకు పోవడం వల్ల అధిక వర్షం వచ్చినపుడు పంట పొలాలు ముంపుకు కారణం అవుతున్నాయి అని ఆన్నారు.

సంబంధిత పోస్ట్