కృత్తివెన్నులో వైభవంగా నాగేశ్వరస్వామి రథోత్సవం

73చూసినవారు
మహాశివరాత్రి ఉత్సవాలు ముగింపు సందర్భంగా మంగళవారం నాడు పెడన పట్టణం కృత్తివెన్ను నాగేశ్వరస్వామి రథోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఆలయ ఛైర్మన్ పట్టపు నాగేశ్వరరావు, కార్య నిర్వాహక కార్యదర్శి సింగంపల్లి శ్రీనివాస్ రథోత్సవాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో ఒక్క కృష్ణా జిల్లా నుంచే కాకుండా ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు తరలి వచ్చిర థోత్సవంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్