ఏడు రోజుల పాటు ప్రజా వేదిక కార్యక్రమాలు: ఎమ్మెల్యే

51చూసినవారు
ఏడు రోజుల పాటు ప్రజా వేదిక కార్యక్రమాలు: ఎమ్మెల్యే
కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన సందర్భంగా పెడన నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై ఈ నెల 20వ తేదీ నుంచి 26వ తేదీ వరకు ప్రజావేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ గురువారం తెలిపారు. 20న తరకటూరు, 21న కృత్తివెన్ను, 22న పెడన మున్సిపాలిటీ 11వ వార్డు, 23న మంజులూరు, 24న నడుపూరు, 25న మల్లవోలు, 26న పెద్ద త మ్మడి పంచాయతీ కార్యాలయాల వద్ద జరుగుతాయన్నారు.

సంబంధిత పోస్ట్