కాగితకు మాట ఇచ్చిన జనసైనికులు

1060చూసినవారు
రసవత్రంగా మారిన పెడన రాజకీయ పరిస్థితులు నేపథ్యంలో టిడిపి జనసేనల ఉమ్మడి ఆత్మీయ సమావేశం గురువారం స్థానిక కృత్తివెన్ను మండల కేంద్రంలో జరిగింది. జనసేన నాయకులు కోనసాని నాగు తెలుగుదేశం జనసేన కార్యకర్తలను ఉద్దేశిస్తూ కార్యకర్తల మధ్య ఏ విధమైన మనస్పర్ధలు లేవని తెలుగుదేశం అభ్యర్థి కాగిత కృష్ణ ప్రసాద్ పెడనలో విజయ్ బేరి మోగిస్తారని పవన్ కళ్యాణ్ ఆశయ సాధనకై జనసేన కార్యకర్తలు నిరంతరం పనిచేస్తామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్