జీలుగుమిల్లిలో అనేక సమస్యలు ఉన్నాయి

54చూసినవారు
జీలుగుమిల్లిలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ నిర్మిస్తామని ఏలూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పుట్టా మహేశ్ కుమార్ స్పష్టం చేశారు. ఏలూరులోని తన కార్యాలయంలో శుక్రవారం మాట్లాడుతూ. జీలుగుమిల్లిలో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. అధికారంలోకి రాగానే నాణ్యమైన రాజకీయ సేవలు అందిస్తానన్నారు. రాష్ట్ర అభివృద్ధి కాంక్షకై ఈ ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్