పెసన్నపేట పట్టణంలో చోరీ కలకలం

58చూసినవారు
పెసన్నపేట పట్టణంలో చోరీ కలకలం
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట హరిజనవాడ లో పల్లెపోగు లక్ష్మయ్య ఇంట్లో గురువారం అర్ధరాత్రి చోరీ జరిగింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు స్థానికులు గుర్తించారు. పల్లెపోగు లక్ష్మయ్య తాళాలు పగలగొట్టడని గమనించి శుక్రవారం పోలీసులకి ఫిర్యాదు చేసాడు. 10 తులాల బంగారం, కొంత వెండి సామాను, కొంత నగదు చోరీ జరిగినట్లుగా బాధితుడు పోలీసులకు వివరించాడు. క్లూస్ టీం తో పోలీసులు విచారణ చేపట్టారు.

సంబంధిత పోస్ట్