ఆంజనేయపురంలో పంటలను పరిశీలన

76చూసినవారు
ఆంజనేయపురంలో పంటలను పరిశీలన
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ఆంజనేయపురం గ్రామంలో వర్షాలు అధికంగా నమోదు అవటంతో పంటలను పరిశీలించి రైతులకు తగు సూచనలు తిరువూరు అగ్రికల్చర్ ఆఫీసర్ పి పద్మ చేశారు. ప్రతి రైతు వ్యవసాయ సూత్రాలను పాటించి వ్యవసాయ పంటలు సాగు చేయాలని సోమవారం కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడి కుటుంబరావు ఎంపీఈఓ కోటేశ్వరి, రైతులు షేక్ ఇమామ్, జువ్వాజి పూర్ణచంద్రరావు, హుస్సేన్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్