మేకలు, కోడిపుంజుల దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు

82చూసినవారు
మేకలు, కోడిపుంజుల దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు
కృష్ణా జిల్లాలోని తిరువూరు నియోజకవర్గంలోని మేకల, కోడిపుంజులు దొంగలిస్తున్న ముఠాను పోలీసులు శుక్రవారం పట్టుకొని అరెస్ట్ చేశారు. ఏ. కొండూరు మండలం ఖమ్మంపాడు కు చెందిన షేక్ సుభాని, తిరువూరు చెందిన షేక్ హర్షద్ విస్సన్నపేట చెందిన షేక్ సుభాని లను అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరిచామని తిరువూరు సీఐ గిరిబాబు తెలిపారు. ఒక బైక్, 1, 80, 000 రూపాయల విలువ చేసే ఆరు మేకలు, ఆరు కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నామన్నారు.

సంబంధిత పోస్ట్