తిరువూరు: ఆంజనేయపురం గ్రామంలో రెవెన్యూ గ్రామసభ

51చూసినవారు
తిరువూరు: ఆంజనేయపురం గ్రామంలో రెవెన్యూ గ్రామసభ
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ఆంజనేయపురం గ్రామంలో మంగళవారం రెవెన్యూ గ్రామ సభ నిర్వహించారు. భూమికి సంబంధించి పలు సమస్యలు పరిష్కారం కొరకు రైతులు, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మామిడి కుటుంబరావు, ఎంపీటీసీ మామిడి కోటేశ్వరి, ఆర్ఐ మోహన్, మండల సర్వే గోపాలకృష్ణ, కార్యదర్శి నరేంద్ర, వీఆర్వో కొత్తపల్లి చంతన్, గ్రామ సర్వేయర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్