గంగణమ్మ విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం

50చూసినవారు
ఉంగుటూరు మండలం తిమయ్యపాలెం శివారు కొత్తగూడెం గ్రామంలో ఆదివారం నూతనముగా శ్రీగంగణమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం వైభవంగా జరిగింది. విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని కొబ్బరికాయలు కొట్టారు. ఈ సందర్భంగా అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ముళ్ళపూడి భూపతిరావు, మొగలపు సూరావు, ముళ్ళపూడి విజయకుమారి, వనిత భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్