మృతి చెందిన వారికి కోటి నష్ట పరిహారం అందజేయాలి

85చూసినవారు
అల్ట్రాటెక్‌ బాయిలర్‌ ప్రమాద ఘటనపై ఇంతవరకు వాస్తావాలను ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు బహిర్గతం చేయలేదని సీపీఐ నేత దోనెపూడి శంకర్ మండిపడ్డారు. ఇప్పటికైనా అన్ని పార్టీలతో, అన్ని సంఘాలతో ప్రభుత్వ అధికారులతో కలుపుకొని నిజనిర్ధారణ కమిటీ వేయాలన్నారు. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించాలని డిమాండ్ చేశారు. విజయవాడ సీపీఐ దాసరి భవన్‌లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్